VSP: ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏయూ ఈఈటీ-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ. నాయుడు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీకరిస్తా
AP: బలమైన దేశానికి బలహీన ప్రధాని మోదీ అంటూ CPI నారాయణ విమర్శించారు. ‘యుద్ధం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చడమెందుకు.. తిరిగి అక్కడే పట్టాలు ఇవ్వడం ఎందుకు. భూదాన్ బాధితులందరికీ పట్టాలు ఇవ్వాలి. కమ్యూనిస్టులప
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,78,462 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 139 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 1983 మంది అన్న ప్రసాదం స్వీకరిం
GNTR: జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 5,875 మద్దతు ధర ప్రకటించినా, మార్కెట్లో కేవలం రూ. 4,500 మాత్రమే
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. 53వ డివిజన్, 5వ డివిజన్ పెన్నానది బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు 66 కుటుంబాల గురించి చర్చించారు. పె
MHBD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లా ప్రజా ప్రతినిధులకు శిక్షణ నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్
NLG: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని జడ్పీ కార్యాలయంలో ”ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర
KMR: బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో నీటి ఎద్దడి ఉన్న కాలనీలను గుర్తించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని తీర్మానించారు. పార
ASF: జిల్లా కేంద్రంలోని ఐడీవోసీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణపై స్థానిక ప్రజా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఎమ్మెల్
వ్యాధి రాకుండా ముందుగా వేసుకునేది వ్యాక్సిన్. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్లతో పోరాడుతుంది. అదే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత నయం చేయడానికి వాడేవి మందులు. టీకాలను వైరస్ లేదా బ్యాక్టీరియా జన్యువుల నుంచి తయారు చేస్తారు. మెడిసిన్స్&zwnj