CTR: అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడమే లక్ష్యంగా ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చిత్తూరు క్రైమ్ పోలీస్ సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. పీవీకేఎన్ కాలేజీలో గురువారం అవగాహన సమా
BSK: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్లో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్పుతో పాటు నిరుపేదలకు ఉపాధి హామీ లేకుండా చేయాలని
BDK: బూర్గంపాడు మండలం పోలారం గ్రామంలో వర్సా రమణయ్య – సుజాత దంపతుల కుమారుడు రాజేష్ మరియు అక్షిత వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోష
GDWL: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని R&R కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సుమారు 1000 ఎకరాల భూసేకరణ ముగిస్తే, నిర్వాస
BHPL: స్తంభంపల్లి గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికురాలైన లక్ష్మి (40) తన భర్తకు నిన్న గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృత
E.G: ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలో గురువారం మొత్తం 64 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 42,89,541 విలువైన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనంత
SDPT: హుస్నాబాద్ పట్టణంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని రెడ్డి కాలనీలో బైక్పై వెళ్తున్న వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడులు చేశాయి. ఈ దాడిలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలో కోతుల తీవ్రత అధికంగా ఉందని, పల
VZM: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద రూ. 20 వేలు అందిస్తున్నాయి. జిల్లాలో అర్హులైన రైతులకు మూడవ విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలి
TG: రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజా పాలన మొదలైంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందు
NZB: తెలంగాణ యూనివర్సిటీ ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ & ఎడ్యుకేషన్ క్యాంప్ను గురువారం నిర్వహించారు. NSS సెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు హాజరై మాట్లాడారు. దంత పరీ