ASR: అడ్డతీగల ప్రభుత్వ హాస్పిటల్ నందు డాక్టర్ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత నీరు తాగుతూ ప్రతీ రోజు వ్యాయామం చేయాలన్నారు. పండ్లు, ఆకుకూరలు, తృణధ
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని పరిశీలించి, పారిశుధ్య కార్మికులకు సూచనలు సలహాలు ఇచ్చారు. తడి చెత్త పొడి చెత
జమ్మూలో మరో రెండు రోజుల పాటు పలుచోట్ల హిమపాతంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా, కుప్వారా, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లతో పాటు శ్రీనగర్లోనూ వర్షాలు కురుస్తున్నాయని
బీహార్కు చెందిన రితేష్ కుమార్ అనే యువకుడికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 15న జరగనున్న పరీక్ష కోసం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా.. అందులో తన ఫోటో ఉండాల్సిన చోట కుక్క బొమ్మ రావడంతో రితేష్ షాక్కు గురయ్యాడు. రిక్
NLG: చిట్యాలలో జరుగుతున్న ఉచిత గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ డా.జి.వి.రమేష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు
WNP: కొత్తకోట మండలం పాలెం గ్రామంలో అగ్రికల్చర్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ప్రారంభించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం
PDPL: TG కౌన్సిల్ ఎన్నికల్లో గోదావరిఖని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది చందాల శైలజ మెంబర్గా విజయం సాధించారు. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలోనే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక
VSP: జీవీఎంసీ 30వ వార్డు అఫీషియల్ కాలనీలో రూ.38 లక్షలతో బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీహెచ్ పెడియాట్రిక్స్ వార్డులో పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన రూ.80 లక్షల విలువైన ఐ