సత్యసాయి: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ‘తీర్థవాది’ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీవారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా భృగుతీర్థానికి చేరుకోగా, అక్కడ వసంత వల్లభ స్వామికి ప్రత్యేక అభిషేకం, చక్రస్నాన
PPM: జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని సూచించారు. వడ గాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కో
WGL: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ SC విభాగం రాష్ట్ర ఛైర్మన్గా ఇటీవల ఎన్నికైన మానకొండూరు MLA డా. కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీభవన్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో MLA KR నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో స
HYD: రైలులో ప్రయాణికుడి బ్యాగు చోరీపై కాచిగూడ రైల్వే పోలీసులు జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన సురేశ్ పురి(37) కాచిగూడకు రావడానికి రాజస్థాన్లోని ఓ స్టేషన్లో రైలు ఎక్కాడ
AKP: మహిళ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముందుగా ఘన వ్యర్థాల నిర్వహణపై వారికి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు
MBNR: జిల్లా కేంద్రంలో MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు మెమొరాండం అందజేశారు. ఫిబ్రవరి 23, 2026 హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల సాగు భూమి, పింఛన్, ఐడీ కార్డు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని 16 మార్చి తెలంగాణ అసె
SRD: కంది తహసీల్దార్ కార్యాలయాన్ని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడ
KNR: జమ్మికుంట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని సుమారు 28 ఏళ్ల యువకుడు ఆర్వోబీ సమీపంలోని ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసు
GDWL: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,110 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో
SDPT: విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా సూచించారు. కొండపాక మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన “రోల్ మోడల్తో సంభాషణ” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి వ