NTR: గంపలగూడెం(M) ఆర్లపాడు వాస్తవ్యులు కొండ్రు వెంకట కృష్ణ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. అనంతరం మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో
విశాఖలోని 20వ వార్డు చినవాల్తేరులో గురువారం పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వాష్, సహాస్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. వ్యర్థాల నిర్వహణ, పని ప్రదేశంలో తీసుకోవాల్
KMM: సీపీఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడెపుడి భవన్ గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొక్కజొన్న పంట ఇప్పటికే చేతి
E.G: చర్లపల్లి – కామాఖ్య అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తూ. గో జిల్లాకి కనెక్టివిటీ కలుగుతోంది. ఈ రైలు రేపటి నుంచి రాజమండ్రిలో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్ వంటి ప్రధాన నగరాలు
ప్రకాశం: ఒంగోలు డిపోలో రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించనున్నట్లు పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కనీసం 18 సంవత్సరాల వయస్సు గల వారు అర్
TG: TGPSC నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అనేది అత్యంత ముఖ్యమైనది. TGPSC తాజాగా ఒక కొత్త సంస్కరణను తీసుకువచ్చింది. ఇకపై అభ్యర్థులు ఏడాదికి రెండుసార్లు మాత్రమే తమ OTRను అప్డేట్ చేసుకునే వీలుకల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి,
TG: MLA మందుల సామేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి తానే ఇప్పించానని పేర్కొన్నారు. SC ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత తనదేనని అన్నారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. మందుల సామేల్ వల్లే తనకు మంత్రి పదవి వచ
కృష్ణా: కంకిపాడు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 5.75 కోట్లతో నిర్మించబోయే అదనపు గదులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పెనమలూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్
BDK: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, గ్యాస్ సిలిండలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, పౌరసరఫరాల శాఖల పనితీరుపై నిర్వహించ
W.G: తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 13 నుంచి 15 వరకు 12వ ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.