BDK: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, గ్యాస్ సిలిండలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, పౌరసరఫరాల శాఖల పనితీరుపై నిర్వహించ
W.G: తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 13 నుంచి 15 వరకు 12వ ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
PDPL: ధర్మారం మండలంలో ఈనెల 14 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. ఇవాళ ఆయన పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. మండలంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 710 మంది విద్యార్థులు పరీక్షల
KMM: శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న పదవ తరగతి విద్యార్థులకు అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్ విద్యార్థులకు లేఖలు రాశారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో పలు పాఠశా
KMM: మధిరలో ఈ నెల 28 న జరగనున్న మొదటి మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర కోర్టు న్యాయమూర్తి వేముల దీప్తి కోరారు. గురువారం స్థానిక ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదా
MHBD: జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా పరిధిలోని సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్, MLC తక్కెళ్ళపల్లి రవీందర్, మానుకోట MLA భ
NGKL: పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన బొడ్రాయి, ఆంజనేయస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానికులు స్వాగ
MBNR: అధికార కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కొత్త ఇళ్లు కట్టి ఇవ్వాలని ఉన్న ఇళ్లను కూల్చకూడదని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ బాధితులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్
WNP: జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం అధికారులతో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగ
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA రిజిస్ట్రేషన్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ‘లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి’ కళ్యాణదుర్గం న్యాయవాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దశాబ్దాలుగా పేదల అభివృద్ధికి కృషి చేస