TG: కామారెడ్డిలో మరో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలసదన్ భవన్ నుంచి ఉదయం 6 గంటల సమయంలో కనిపించకుండాపోయారు. ఈ క్రమంలో బాలసదన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇది మూడో ఘటన.
Tags :