WGL: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “ప్రజాపాలన-ప్రగతి” కార్యక్రమంలో భాగంగా నర్సంపేటలో ఇవాళ సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఛైర్మన్ శ్రీలక్ష్మీ-రామానంద్ హాజరై మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికను విజయవం
TG: 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన సమీక్ష నిర్వహించా
AP: సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైసీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. చంద్రబాబు నిర్లక్
KMM: 14 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఎర్రుపాలెం మండలంలో సర్వం సిద్ధం ఎంఈవో బి మురళీ మోహన్ రావు గురువారం వెల్లడించారు. తెలంగాణలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి ఎస్ఎస్సి వార్షిక పరీక్షల నిర్వహణకు ఎర్రుపాలెం మండల
VSP: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో విశాఖను దేశంలోనే మొదటి పరిశుభ్ర నగరంగా నిలపాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు సూచించారు. గురువారం వీఎంఆర్డిఏ చిల్డ్రన్ థియేటర్లో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. డోర్ టు డోర్
WGL: NSPT పట్టణంలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను అపహరించడంతో వాహనదారుల్లో భయాందోళన నెలకొంది. కొద్ది రోజులుగా వరుసగా బైక్లు చోరికి గురయ్యాయి. కానీ ఇవాళ ఒక్కరోజే రెండు బైక్లు చోరీకి గురికావడం స్థానికంగా కలకలం ర
MNCL: కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని IFTU ఆధ్వర్యంలో మార్చి 16న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి సింగరేణి సివిల్ కార్యాలయ ఆవరణలో పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్
TG: ఖమ్మం జిల్లా భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భూమి పూజ చేశారు. గతంలో నకిలీ పట్టాలు ఇచ్చి పేదల దగ్గర లక్షలు వసూలు చేశారని మంత్రి ఆరోపించారు. నీళ్లు, రోడ్లులేని దుర్భర స్థితిలో ఉండాలా? పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా
JN: పాలకుర్తిలో గురువారం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామ ఏంపిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నల్ల లలితను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో వారు చేసిన సేవలకు గాను వారికి ఈ గౌరవ
KMR: జిల్లా కేంద్రంలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి కోరారు. రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ భూమిల