TPT: పుత్తూరు పట్టణoలో శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో నిర్వహించిన శుభ వివాహ మహోత్సవంలో మాజీ మంత్రి రోజా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం తరఫున నూతనంగా నిర్మించిన 47 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని, అమ్మవారికి పూజలు ని
GNTR: పొన్నూరు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మంగళవారం కమిషనర్ రమేశ్ బాబు తెలిపారు. ఈ ప్రయోజనం పొందాలంటే అసలు పన్నుతో పాటు మిగిలిన సగం వడ్డీని మార్చి 31వ తేదీలోపు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని
ADB: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరువలేనివని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. గోవింద్ నాయక్ మృతి పట్ల ఆమె ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలంలోని గోవింద్ నాయక్ పార్థివ దేహానికి నివాళులర
కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తాజ్ బ్రాండ్తో రూ.104 కోట్ల పెట్టుబడితో 3.4 ఎకరాల్లో హోటల్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. సర్వే పూర్తై, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తాజ్ బ్రాండ్తో రూ.104 కోట్ల పెట్టుబడితో 3.4 ఎకరాల్లో హోటల్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. సర్వే పూర్తై, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
NLG: మర్రిగూడ మండలంలో యాసంగి 2025–26 రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి సహాస్ తెలిపారు. రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ పాటు దరఖాస్తు ఫారం నింపి తమ క్లస్టర్ వ్య
MBNR: జిల్లాలో నేరస్తులకు శిక్షలు పడటంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డి. జానకి సన్మానించారు. మూడు పోక్సో కేసులు, ఒక దోపిడీ కేసు, ఒక అత్యాచార కేసులో పక్కా ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్షలు పడేలా చేసిన అధికారులను ఆమె ప్ర
MBNR: జిల్లాలో నేరస్తులకు శిక్షలు పడటంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డి. జానకి సన్మానించారు. మూడు పోక్సో కేసులు, ఒక దోపిడీ కేసు, ఒక అత్యాచార కేసులో పక్కా ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్షలు పడేలా చేసిన అధికారులను ఆమె ప్ర
TG: అసెంబ్లీలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా సభ్యుల చెప్పేది వినాలి, అంతరాయం కలిగించొద్దు. ప్రతిసారీ మంత్రులు జోక్యం చేసుకుంటే సభకు గౌరవం ఉండదు. సభలో సభ్యుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్దే. మేం మాట్లాడ
TG: అసెంబ్లీలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా సభ్యుల చెప్పేది వినాలి, అంతరాయం కలిగించొద్దు. ప్రతిసారీ మంత్రులు జోక్యం చేసుకుంటే సభకు గౌరవం ఉండదు. సభలో సభ్యుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్దే. మేం మాట్లాడ