AKP: యలమంచిలిలోని శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కామర్స్ విభాగాధిపతి డా. చిట్టిబాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు.