KDP: షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏంటో సమాధానం చెప్పాలని రాచమల్లు ప్రొద్దుటూరులోని తన నివాసంలో మీడియా ఎదుట మండిపడ్డారు. మీ ఇంట్లో జరిగే కుటుంబ సమస్యలను పులివెందుల పూల అంగళ్ల దెగ్గర బజారుకు ఈడ్చారని రాచమల్లు సీరియస్ అయ్యారు.