BDK: మణుగూరు అంబేద్కర్ సెంటర్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా DSP వంగా రవీందర్ రెడ్డి పాల్గొని పంచాంగ శ్రవణం గావించారు. ఈ కార్యక్రమంలో సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, స్థానిక భక్తులు పాల్గొన్నారు.