నెల్లూరు జిల్లాలో గ్యాస్ ధరల పెంపు, కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గృహ సిలిండర్ ధర రూ.950కి చేరగా, టోల్ ఫ్రీ నంబర్లు పనిచేయక వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే జిల్లాలో గ్
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నౌకాసనం ఉత్తమమైనది. నేలపై వెల్లకిలా పడుకుని గాలి పీలుస్తూ కాళ్లు, ఛాతి భాగాన్ని ఒకేసారి గాలిలోకి లేపి చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగి అ
CTR: జిల్లా పంచాయతీల్లో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటులో గురువారం ఎంపీ మాట్లాడుతూ.. మామిడి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అలాగే, స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడానికి,
ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. కొందరు దుకాణాల యజమానులు గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు
ADB: రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామానికి చెందిన ఆర్కా సిదమ్మ రావు కూతురు దేవ్ బాయ్ వివాహానికి గ్రామస్తులు రూ. 55 వేల ఆర్థిక సాయం చేసి కుటుంబానికి అందజేసి అండగా నిలిచారు. పేదింటి కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదనే ఆలోచనతో ప్రతి కుటుంబం నుంచి డబ్బ
KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంటలో అకాల మరణం చెందిన తాళ్లపల్లి మహేష్ గౌడ్ కుటుంబానికి గ్రామస్థులు మానవత్వంతో అండగా నిలిచారు. గురువారం సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో బాధితుని కుటుంబానికి రూ. 45 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబ
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన దాసోజు కళ్యాణి అనే 7 నెలల గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా నెల్లికుదురు PHCకి తరలిస్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ను రోడ్డు పక్కన ఆపి ఆమె
SDPT: హయత్ రెస్టారెంట్లో భోజనంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు వచ్చింది. దీంతో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ శ్రీకాంత్, Slలు శివకుమార్, సత్యనారాయణ, EE అన్వేష్ హయత్ హోటల్ కిచెన్ను తనిఖీ చేశారు. వారు రూ. 15,000 జరిమానా విధించి ఇలాంటి ఘటనలు పునరావృత
NTR: విజయవాడ–నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం డబ్లింగ్లో ఉన్న ఈ మార్గంలో 3, 4 లైన్లు నిర్మించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీపీ
JN: పాలకుర్తి మండల కేంద్రంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని జీఎంపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతిపత్ర