AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం, HOD టవర్ల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మెకానికల్ పనుల కోసం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. అమరావతి అభివ
KNR: పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన ఎల్పీజీ కొరత ప్రభావం విద్యా సంస్థలపై పడకుండా చూడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు హా
సూర్యాపేట: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం జిల్లా కేంద్రంలోని హోటల్ వ్యాపారంపై తీవ్రంగా పడింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. గ్యాస్ బుక్ చేద్దామన్నా సర్వర్ సమస్యలతో బుకింగ్లు
PLD: వినుకొండలో టీడీపీ నాయకులు ఓ యూట్యూబ్ ఛానెల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఛానెల్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని, అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్ను రద్దు చేయాలని, ఇటువంట
NGKL: కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును నిర్మ
MDK: గ్యాస్ బుక్ చేసిన రెండున్నర రోజులలోపు సిలిండర్ డెలివరీ కావాలని, జాప్యం జరిగితే ఫిర్యాదు చేయాలని రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు సూచించారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం వినియో
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ హరిత అధికారికంగా ప్రారంభించారు. కలెక్టరేట్ ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాల ప్రతినిధుల
IPL చరిత్రలో అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో 25 అవార్డులతో ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (21), విరాట్ కోహ్లీ (19), డేవిడ్ వార్నర్ (18), MS ధోనీ (18) నిలిచా
కృష్ణా: సూరంపల్లిలో జరిగే ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఉంగుటూరు గ్రామం నుంచి టీడీపీ కార్యకర్తలు, రైతులు భారీగా శుక్రవారం బయలుదేరారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వారు సమూహాలుగా వెళ్లారు
మార్చి 19న రిలీజ్ కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. HYDలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘డాల్బీ సినిమా’ స్క్రీన్పై ప్రదర్శితం కానున్న తొలి తెలుగు