PLD: జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సంజన సింహ గురువారం తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్
SRCL: మానేరు బ్రిడ్జి నుంచి తంగళ్ళపల్లి తాడూరు చౌరస్తా వరకు మెయిన్ రోడ్ మధ్యలో ఉన్న చెట్లు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చెట్లు ఎండిపోతున్న పట్టించుకునే నాధుడే లేదని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి చెట్లకు నీరు అందించి చెట్లను బ్రతికి
ELR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గురువారం సాయంత్రం భీమడోలు మండలం కొత్త అంబారుపేట మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు. మ
నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్తో బిజీగా ఉండగా, ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రంలో నటించనున్నాడు. ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయనున్నాడట. ఆయన చెప్పిన ఒక వినూత్నమైన కథకు
MDCL: మేడిపల్లి మండల పరిధిలో పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO శ్రీనివాస్ రెడ్డి ఇవాళ తెలిపారు. 15 పరీక్ష కేంద్రాలు, 225 మంది సిబ్బందితో పరీక్షలు పూర్తి సీసీ కెమెరాల నిఘా నీడలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2,835 మంది విద్యా
KMM: ఎర్రుపాలెం మండలంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ మురళీమోహన్రావు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 421 మంది విద్యార్థులు పర
VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖకు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుని రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం హెలికాప్టర్లో అల్లూరి జిల్లాలోని నందిగరువుకు వెళ్లి మాటామంత
JGL: వినియోగదారులకు, రైతులకు సేవల్లో వేగాన్ని, పారదర్శకతను పెంచుతూ క్షేత్రస్థాయిలో పనులను సులువుగా చేయడానికి ఈ-స్టోర్ విధానం ఉపయోగపడుతుందని జగిత్యాల SE బీ. సుదర్శనం తెలిపారు. అవసరమైన విద్యుత్ సామగ్రిని ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం
VKB: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని టీపీయూఎస్ (TPUS) నేతలు విజ్ఞప్తి చేశారు. తాండూర్లోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ