ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని కోలుకుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రస్తు షాపింగ్ మాల్ను ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం
సత్యసాయి: సోమందేపల్లి మండలం సుద్దగుంటపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. వెంటర్నరీ వైద్య సిబ్బంది రైతులకు పశువుల సంరక్షణపై అవగాహన కల్పించా
ELR: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహించనున్నామని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పా
MBNR: పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రో జిఎన్ శ్రీనివాస్ పీజీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్కర్లు సమయపాలన పాటించాలని, గ్రాసరీస్ నాణ్యత, ఎక్స్ పైరీ డేట్ పరిశీలించా
WNP: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించే అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ఇవాళ జిల్లాలోని ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలను సందర్శించి పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను, పరీక్ష
TG: చేనేత, పవర్ లూమ్స్పై యుద్ధ ప్రభావం పడింది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో 40 వేల మంది నేత కార్మికులకు ఉపాధి కరువు ఏర్పడింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే రూ.30 కోట్ల ఉత్పత్తులు ఆగిపోయాయి. ఒక షిఫ్ట్లో మాత్రమే పవర్ లూమ
దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక హోటల్ ఇడ్లీ, వడ ధరలతో పాటు అదనంగా గ్యాస్ ఛార్జీని కూడా బిల్లులో చేర్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్యాస్ ధరలు పెరగడం వల్ల
AP: తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రకటనలు చేయకుండా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేయగా.. అన్ని అంశాలు పరిశీలించాకే CBIతో సిట్ వేశామని, ఏదైనా ఉంటే సిట్ అధికారుల
HNK: హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా కాజీపేటకు చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపు పార్టీ శ్రేణులతో ఎమ్మెల్సీ మల్లన్న చర్చించార
MNCL: వార్డులో వ్యాధులు ప్రబలకుండా నివారణపై దృష్టి సారించామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఐదో వార్డులోని వివిధ కాలనీలలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీ