SRCL: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ/ఎకనామిక్స్ పరీక్షలలో 82 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 3527 విద్యార్థులకు గాను 3445 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడిం
BDK: తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ, రామాయణాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందించిన కవయిత్రి అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఇవాళ ఘ
RR: షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు తమ ఆశలు తగ్గించుకుని సామాన్యులకు వీలైనంత తక్కువ ధరకు వైద్యం అందించ
దర్శకుడు ఆదిత్య ధర్ ‘ధురంధర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులకు, తన టీమ్కు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు. ముఖ్యంగా తన మేకింగ్పై వచ్చే ‘డీటెయిలింగ్’ మీమ్స్ చూస్తుంటే సంతోషంగా ఉం
జగిత్యాల మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేశారు. వర్షాకాలం, శీతాకాలం మారే సమయంలో పశువులకు సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార
JN: దేవరుప్పుల మండలం దేవునిగుట్ట తండా గ్రామ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కేతవత్ భారత్ కిషోర్ను ఎస్ఎంసీ ఛైర్మన్ బానోత్ రజిత రమేష్, కాంగ్రెస్ నేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు
SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో మహిళా స్వశక్తి సమాఖ్య నూతన భవనాలకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పానాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నార
ADB: రేపటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సర్పంచ్ మెస్రం చందు అన్నారు. ఆయన శుక్రవారం నార్నూర్ మండలంలోని జాండ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. జీవితానికి ఓ మార్గం చూపేలా పదో తరగతి పరీక్షలు ఉ
KNR: తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో గుర్తుతెలియని జంతువులు రైతు గడ్డం శ్రీనివాస్కు చెందిన లేగ దూడపై దాడి చేశాయి. ఈ దాడిలో దూడ తీవ్రంగా గాయపడింది. ఘటనపై ఫారెస్ట్, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. దాడి చేసిన జంతువులను గుర్తించాల