ఇప్పటికే వరల్డ్ కప్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు.. WC క్వాలిఫయర్స్లో ఇవాళ భాగంగా ఇటలీతో సెమీస్ ఆడనుంది. పూల్ దశలో అజేయంగా రాణించిన సలీమా సేన.. ఇందులోనూ గెలిచి తుదిపోరుకు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. కాగా హైదరాబాద్ వేదికగా జర
HYD: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని TWJF, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ప్రతినిధులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు సమాజానికి సేవలందిస్తున
GDWL: గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, విశేష ఆభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. అమ్మవారి దివ
BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు సూర్యరాజు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇ
HYD: గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద రూ.20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. రూ.40 ఉండే టిఫిన్పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్య
MBNR: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత కల్పిస్తుందని గురువారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. డోకూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దే
NLG: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నల్గొండ జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్పీసీఎల్, ఐవోసీఎల్, బ
BDK: వివిధ క్యాడర్లో పనిచేస్తూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు గురువారం రూ.62,50,0000 విలువ గల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ నరేందర్ అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాలతో మావోయిస్టు నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా
ATP: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని SP జగదీష్ సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూపుల్లో ఫేక్ న్యూస్ షేర్ చేసే అడ్మిన్లపై
BPT: గ్యాస్ కొరత ఉందని ప్రచారం చేస్తూ సైబర్ నేరగాళ్లు గ్యాస్ బుకింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆన్లైన్లో బుకింగ్ కోసం వెతికే వారే లక్ష్యమని, అనుమానాస్పద లింకులు, కాల్స్పై నమ్మకం పెట్టుకోవద