E.G: టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘మై టీడీపీ యాప్’ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో జరిగిన మై టీడీపీ యాప్ ఇన్స్టాలేషన్ కాంపెయిన
GDWL: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఎస్పీ టి.శ్రీనివాసరావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల కోసం BNSS సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా ఉండరా
NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు లైన్మెన్లకు సింగిల్ కంటిన్యూమైనర్ ఏరియాలను కేటాయించినట్లు AE తెలిపారు. ఇంతవరకు విడివిడిగా ఉన్న ప్రాంతాల బదులుగా ప్రతి లైన్మెన్లకు ఒకే నిర్దిష్ట ప్రాంత
NZB: సిరికొండ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ను గురువారం పోలీస్ శాఖ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాఖాపరమైన కారణాలతో ఆ
SDPT: టెన్త్ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధమన్నారు. మార్చి 14 నుంచి ఏప
MBNR: అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి కాంక్షించారు. గురువారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్లో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులం
JGL: జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 1,267 మంది విద్యార్థుల ఖ
దేశంలోని సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు తప్పనిసరిగా సబ్టైటిల్స్తో పాటు, అంధుల కోసం దృశ్యాలను వివరించే ఆడియో డిస్క్రిప్షన్ ఉండాలని ఆదేశించింది. వినికి
VSP: పద్మనాభం మండలం గంధవరం గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామల, ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి ముఖ్య అతిథులుగా హాజరయ్య
NGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని గురువారం జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించ