ADB: నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇంటి బాధ్యులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఈ సందర్బంగా జాదవ్ ప్రేమ్ సింగ్ ఇల్లు మంటతో పూర్తిగా కాలిపోవడంతో తక్షణ సహాయం కింద రూ. 30,000 అందజేశారు. అదేవిధంగా నిత్
PDPL: రామగుండం NTPC పార్టీ కార్యాలయంలో గురువారం విద్యార్థుల రాజకీయ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ తమ్మెర పేర్క
SDPT: జగదేవ్పూర్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి రవి కుమార్, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి సమక్షంలో లెక్కిం
KNRL: తుగ్గలిలో ఈనెల 16 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రమా వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. జొన్నగిరి, పెండేకల్, తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, నోవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్షలు నిర్వహించన
అన్నమయ్య: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని DRO మధుసూదన్ రావు గురువారం స్పష్టం చేశారు. మదనపల్లిలో గ్యాస్ ఏజెన్సీలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. చిత్తూరు, కడప, అనంతపురం డిపోల నుంచి సిలిండర్లు నిరంతరంగా సరఫరా అవు
NDL: బుద్ధా రాజశేఖర్ రెడ్డిను నూతన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ P.V.S. నాయుడు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుక
W.G: యుద్ధం పేరుతో స్థానికంగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీవీ ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తణుకులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ యుద్ధాలు
అన్నమయ్య: కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు పురుషోత్తం(26), మణికంఠ(21) తీవ్రంగా గాయపడ్డారు. వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన వీరు, తమ సోదరిని చూసేందుకు బైకుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు వే
ELR: గిరిజన ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి తెలిపారు. రంపచోడవరం, సున్నిపేటలో ఈ పోటీలు జరుగుతాయి. ఏప్రిల్ 1, 2012 నుంచి మార్చి 31, 2018 మధ్య జన్మిం
BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరు డివిఆర్ ఫంక్షన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం వాల్పోస్టర్ను డీఎస్పీ రవీందర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. డ్రగ్స్ రహిత సమాజంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్ర