AP: కూటమి ప్రభుత్వం చెప్పే మైనారిటీ సంక్షేమం అంతా బూటకమని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘చంద్రబాబు మోదీకి వణుకుతున్నారు. BJPకి గులాం గిరి చేస్తున్నారు. RSS భావజాలానికి అలవాటు పడ్డారు. మైనారిటీ సంక్షేమానికి నిధులిస్తే సంక్షేమం కట్ అవుతుందని భయపడుతున్న
WNP: పోలీస్ శాఖ ద్వారా ‘అరైవ్-అలైవ్’ అనే థీమ్ ఏర్పాటుచేసి ప్రజలకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 26వ బ్యాచ్ అభ్యర్థులు తమ హెవీ డ్రైవింగ్ కోర్సును పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి అభ్యర్థులకు సర్టిఫ
సత్యసాయి: హిందూపురం–పెనుకొండ ప్రధాన రహదారిలోని కొట్నూరు గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం లారీ చెరువులో పడిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హిందూపురం వైపు నుంచి పెనుకొండకు వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెరు
ASF: రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో PACS మాజీ వైస్ ఛైర్మన్ రంగు మహేష్ గౌడ్ తండ్రి వేంకటి గౌడ్ జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన విలేజ్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ను MLA కోవ లక్ష్మి గురువారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణను, క్రీడా
MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో గురువారంHPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలంద
SM ప్రచారాలపై నటి రష్మిక స్పందించింది. ఎనిమిదేళ్లుగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తన పాత ప్రైవేట్ ఆడియోను లీక్ చేశారని, తన కుటుంబం, స్నేహితుల ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో SM నుంచి ఆ కంటెంట
HYD: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య హెల్త్ కార్డులు మంజూరు చేయాలని TWJF, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) ప్రతినిధులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు సమాజానికి సేవలందిస్తున్
ADB: నేరడిగొండ మండలంలోని బోరిగం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇళ్లు, రెండు పశువుల కొట్టాలు పూర్తిగా కాలిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గజేందర్ గ్రామానికి చేరుకు
TPT: నాయుడుపేటలో ఈనెల 17న CM చంద్రబాబు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయకులు, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. పేదల స