KKD: ఉప్పాడ శివారులో ఉన్న గీతా కాలనీలో కొంతమంది అండదండలతో సామాజిక స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు కోడ జగన్నాథం, సూరాడ ఈశ్వరరావు తదితర మత్స్యకార పెద్దలు అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులన
SRCL: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలలో 131 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4,295 విద్యార్థులకు గాను 4,164 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడించార
VZM: గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన దుడుమూరు మహాలక్ష్మి (50) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష 3 నెలలు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం
KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివనగర్ మండలంలో పర్యటించి, స్వయంగా 90 KL సామర్థ్యం గల OHSR నీటి ట్యాంక్ను ఎక్కి పరిశీలించారు. పారిశుధ్య పనుల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అంకితభావంతో పనిచేస్తున్న కార్మికులు బుచ్చయ్య, ప్రవీణ్లను అక్
BHNG: యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెంలో రైతులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందించేందుకు నిర్మించిన నూతన కరెంట్ సబ్స్టేషన్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభు
MLG: గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాల నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై ని
PPM: కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామంలో “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా గురువారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 7ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ప్రజలకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించి సమాచారం ఉంటే ఈగల్
KNRL: వేసవి కాలంలో గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పత్తికొండ సీహెచ్సీ సూపరింటెండెంట్, వైద్యాధికారిణి కల్పన సూచించారు. తరచూ చల్లటి నీరు తాగాలని, ఫ్రిడ్జ్ నీరు వాడకూడదన్నారు. మట్టి కుండలోని నీరు ఉపయోగించడం మంచిదని తెలిపారు. శరీరం
AKP: మునగపాక మండలం నారాయణపాలెంలో గ్రామ దేవత మరిడిమాంబ అమ్మవారి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తుల పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువ
AKP: మునగపాక మండలం నారాయణపాలెంలో గ్రామ దేవత మరిడిమాంబ అమ్మవారి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తుల పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువ