WNP: పోలీస్ శాఖ ద్వారా ‘అరైవ్-అలైవ్’ అనే థీమ్ ఏర్పాటుచేసి ప్రజలకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు ఖచ్చితంగా రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.