KRNL: ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన హాలహర్వి మండలం కొక్కరచేడు గ్రామంలో చోటుచేసుకుంది. కొక్కరచేడు గ్రామానికి చెందిన బోయ గోవిందు, మాదిగ హనుమంతు, దేవరాజు, తదితరులకు సంబంధించి తమ పాడి పశువుల కోసం సుమారు లక్ష రూపాయలు విలువైన పశుగ్రాసం నిల్
ADB: జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం బోథ్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర అవసరాల నిమి
JGL: నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పెన్షనర్లను నిరాశ పరిచిందని, తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 నుంచి ప
NZB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఘనంగా జరిగిన రంజాన్ వేడ
NZB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేలా నిధుల కేటాయింపులు జరిగాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం ఘనంగా జరిగిన రంజాన్ వేడ
HNK: కాజీపేట మండలం కడిపికొండలో రాజశేఖర్ (51)కుమార్తె రాజశ్రీ (24) సజీవదహనం ఘటన దర్యాప్తులో హత్యగా తేలింది. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటనలో కట్నం వేధింపుల నేపథ్యంలో రాజశ్రీ భర్త ప్రవీణ్ డీజిల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించార
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా హాజరయ్యాడు. ఆయనతో పాటు పవన్, సురేఖ, అన్నా లెజ్నెవా ఇతర కుటు
GNTR: తెనాలిలో రంజాన్ పర్వదినం పూట తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మత్తులో కాలువలో ఈతకు దిగి సయ్యద్ మహబూబ్ వలి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సుల్తానాబాద్కు చెందిన వలి, అతని స్నేహితుడు బుజ్జి రోజంతా మద్యం సేవించి, సాయంత్రం కాలువలోకి దిగారు. ఈ క
MNCL: జైపూర్ మండలంలోని టేకుమట్ల చెరువు కట్ట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ, బైక్ ఎదురుదురుగా ఢీకొన్నాయని ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థాని
KMM: రంజాన్ సందర్భంగా నిరుపేదలకు చేయూతనివ్వడం గొప్ప సందేశమని టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు కొనియాడారు. ఖమ్మం టీఎన్జీవో కార్యాలయంలో పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కమలాపురం గ్రామానికి చెందిన ఎం.ఫార్మసీ విద్యార్