HNK: శాయంపేట మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు BRS నేతలు తెలిపారు. 23వ తేదీన ఉదయం 9 గంటలకు SVKK ఫంక్షన్ హాలులో రక్తదాన శిబిరం నిర్వహించబడుతుందని, మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చ
MDK: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు ఆరోపించారు. రామాయంపేట బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యారంగానికి కేవలం ఎనిమిది
TPT: శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతికి వెళ్లేలా రైలు సర్వీస్ నడిపే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం రైల్వే హాల్ట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ట్రైన్ వస్తే ఇటు శ
WGL: చెన్నారావుపేట (M)లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశకు చేరుకునే సమయంలో నీటి కొరత కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు శనివారం తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి SRSP కాలువ నీటిని
ADB: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం ఉట్నూర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రపంచ శాంతికి ప్రతిరూపమని ఆయన కొనియాడారు. అందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. మ
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఇంటి నల్లాలకు బిరడాలు సరిగా పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. నల్లాల సంపులను శుభ్రంగా లేకపోతే నాచు, మట్టి పేరుకుపోయి మురికి నీరు, దుర్వాసన వచ్చే ప్రమాదం ఉందన్నారు. వేసవ
MDK: హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామానికి చెందిన అక్షిత్కు వైద్య సహాయం అందింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి రూ.2.5 లక్షల ఎల్వోసీ అందజేశారు. ప్రస్తుతం అక్షిత్ హైదరాబాద్లోని నిమ్స్ హస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇలాం
MBNR: అనారోగ్యంతో పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని నవాబ్పేట మండలంలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. షాద్నగర్లో చదువుతున్న ఆమె గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై విక్రం కేసు నమోదు
SDPT: హుస్నాబాద్ యాసంగి సీజన్లో సాగు చేసిన పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయి
ప్రకాశం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం మార్కాపురం ప్రెస్ క్లబ్లో జరిగిన జిల్లా ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి కార్మిక వర్గానికి అనేక