ASF: దహెగాం మండలం చంద్రపల్లి సర్పంచ్ కొండపల్లి కస్తూరి, ఆమె అనుచరులతో కలిసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి MLC దండే విఠల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న, గ
KMR: బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను శనివారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఒకరి
VZM: గుర్ల మండలం జమ్మూపేట గ్రామంలో శనివారం శ్రీ మహాగణపతి, షిర్డీసాయి, హనుమత్, లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అ
SKLM: డీఆర్ఎన్ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొర్లాం పార్వతీశం (82) శనివారం తుదిశ్వాస విడిచారు. నరసన్నపేట పట్టణం మారుతీ నగర్-2లోని ఆయన నివాసంలో పార్థివదేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 1999 నుంచి
NLG: నాగార్జునసాగర్ ఆయకట్టు మండలాల్లో ప్రస్తుతం వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కోసం వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ట్రాక్టర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఈ యంత్రాన్ని బిగించి, కోత మిషన్లు కోసిన వ
KMM: తెలంగాణ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ శనివారం ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్లో విద్యారంగంపై చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా ఉ
BHNG: తాజ్ పూర్ గ్రామానికి చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పెడుతుంది. ఆమె పరిస్థితి చూసి ఆమెకోసం గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్కే ఫౌండేషన్ ద్వారా స్వంత ఖర్చుతో సామాజిక వేత్త డా. ర్యాకల శ్రీ
JGL: గొల్లపల్లి మండల ఎస్సీ,ఎస్టీ, బీసీ జేఏసీ కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మనాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా తాడురీ శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షుడిగా ఏనుగందుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా బాలే అశోక్ ఎన్న
KDP: ఆంధ్ర జెస్యూట్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ ఆర్.జాన్ ఇవాళ పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాలను సందర్శించారు. 30 అధునాతన కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని మూడు మ్యూజియంలను సందర్శించ
JN: నర్మెట్ట మండలంలోని ఆగాపేట గ్రామంలో ఈనెల 23వ తేదీన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. వైద్య శిబిరానికి హాజరుకావాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రామ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ అనిల్ కుమార్ ఆహ్వానం అందజేశారు. ఉచిత