KRNL: తుగ్గలిలోని ఇండియన్ విష్ణు ప్రియ ఏజెన్సీని ఇవాళ తుగ్గలి తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను, గోడౌన్ తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. మండలంలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు బుకింగ్ అయినా తర
ATP: జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలిపిన ఉగాది పురస్కార గ్రహీతలను MLA దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు ఎర్రిస్వామి, జర్నలిస్టు రవిచంద్ర, పౌరాణిక నటుడు తిరుపాల్ నాయక్లను సత్కరించారు. ఐటీ ఉద్యోగం వదిలి సా
WGL: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పట్టణంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రియాజ్, WGL జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, HNK జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ
PPM: ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరంలోని బొత్స నివాసానికి వెళ్లిన ఆయన, మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీ
BHPL: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాల్ బహాదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన “డిజిటల్ రూపాంతరణ కోసం ఏఐ ఛాంపియన్స్ ప్రోగ్రామ్”ను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజయవంతంగా పూర్తి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ ద్వార
NDL: మహానంది మండలం తమ్మడపల్లెలో జూన్ 2, 3వ తేదీల్లో పెద్దమ్మ జాతర మహోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇవాల గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఈనెల 24న మొదటి ముడుపు కట్టేందుకు ముహూర్తం నిర్ణయించామన్నారు. జూన్ 18వ తేదీ వరకు 16 రోజుల ప
SKLM: హైదరాబాద్లో కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు పెద్ద కర్మ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరి
VZM: వేపాడ మండలం కృష్ణ రాయుడుపేట వద్ద నిర్మించిన బ్రిడ్జిని సత్వరమే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న కోరారు. ఈమేరకు శనివారం బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం పూరై నెల రోజులు కావస్త
KDP: గృహవసరాల సిలిండర్లను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని ఖాజీపేట మండల తహశీల్దార్ రమణమ్మ ఇవాళ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. దుకాణదారులు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు అంది
అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) శనివారం బీజేపీలో చేరారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు 100 మందికి పైగా అనుచరులు పార్టీలో చేరారు. మోదీ నాయకత్వంపై