MNCL: బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్లో కూలి పని చేస్తుండగా పెద్ద మట్టి బెడ్డ పడి శనివారం కార్మికుడి కాలుకు బలమైన గాయమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాళ్లపేటకు చెందిన బండి తిరుపతి ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే 108కు సమ
ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా సేవలను కోల్పోయిన కోల్కతా నైట్ రైడర్స్కు మరో బిగ్ షాక్ తగిలింది. నడుము నొప్పితో ఆకాశ్ దీప్ కూడా IPL 2026కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి కనీసం 8 వారాల సమయం పడుతుందని ఓ BCCI అధికారి తెలిపారు. మరో స్టార్ బౌలర్ మతీ
KMM: సత్తుపల్లి పట్టణం ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ శనివారం పాల్గొన్నారు. అనంతరం ఈద్గాలో మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ
JN: సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం చెందిన నర్మెట్ట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. జిల్లాల
ADB: రంజాన్ పండుగ స్ఫూర్తిదాయకమైందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. శనివారం పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులతో కలిసి అలైబలై కార్యక్రమంలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగల
NLG: నల్గొండ మండలం అప్పాజీపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పర్యటించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నిర్మించే పిల్ల కాల
KKD: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కాకినాడలోని ఈద్గా మైదా
AKP: బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. శనివారం సబ్బవరంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాల