ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలకు గాను మరప్పగూడ, నాగల్కొండ, బలాన్పూర్, బేతల్ గూడ, మాన్కపూర్, నార్నూర్, భీంపూర్, కొత్తపల్లి, మలంగి, మాలేపూర్, ఉమ్రి జీపీల వార్డు సభ్యులకు సోమవారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు MPO మహేష్ తెలిపారు. ఈనెల 28వ తేదీన శిక్షణ ముగియనుందన్నారు. నార్నూర్ రైతువేదికలో నిర్వహించే 5 రోజుల ట్రైనింగుకు రావాలన్నారు.