SRCL: గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు పద్మ నర్సాగౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జడ్పీటీసీ మల్లు నర్సాగౌడ్ సతీమణి అయిన పద్మ ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ అత్యధిగా మెజారిటీతో గెలుపొందారు. సంగీతం శ్రీనివాస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.