AP: గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్లో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారి ఆచారి లైంగికంగా వేధిస్తున్నాడని సెక్యూరిటీ గార్డు లక్ష్మీతిరుపతమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. అన్యాయంగా ఆమెను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ర
KMM: చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో శనివారం ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరైన ఈ పనులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వె
నెల్లూరు బారాషహీద్ ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారాయణ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రూ.9.8 కోట్లతో దర్గా అభివృద్ధి పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మైనారిటీల కోసం రూ.20 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని, షాదీ మంజిల్ కో
MHBD: కొత్తగూడ(M)బొత్తావానిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ కోశాధికారి పుల్సం సురేందర్ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు మృతుడి నివా
MDCL: ఉప్పల్, మౌలాలి, నాచారం ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వి మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టితో ప్రయాణం కష్టంగా మారి తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం పడితే పరిస్థితి మరింత ద
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తె
MLG: జిల్లాలో యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం అమెరికాకు చెందిన రేటా హేంగ్, మెక్సికోకు చెందిన రోలండో అలెక్జరియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ గైడ్
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రకటించింది. మార్చి 23 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్లో ప్రముఖ బ్రాండ్ల ఏసీలు, ఫ్రిజ్ల పై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపుతో పాటు, నో-కాస్ట్ EMI ఎక్స్ఛ
W.G: బలుసులమ్మ జాతర సందర్భంగా తాడేపల్లిగూడెంలో గ్యాస్ ఇబ్బందులపై అధికారులు స్పందించారు. దీంతో నియోజకవర్గంలో గ్యాస్ కొరతను నివారించేందుకు తొమ్మిది మంది అధికారులను జాయింట్ కలెక్టర్ నియమించారు. గ్యాస్ కంపెనీల పరిధిలో వినియోగదారులు తమ సమస్యల