TPT: శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతికి వెళ్లేలా రైలు సర్వీస్ నడిపే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం రైల్వే హాల్ట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ట్రైన్ వస్తే ఇటు శ్రీవారి భక్తులకు, వలస కార్మికులకి చాలా ఉపయోగంగా ఉండనుంది.