SDPT: హుస్నాబాద్ యాసంగి సీజన్లో సాగు చేసిన పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటల్ కు రూ. 7,721వేలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.