ముంబై ఇండియన్స్ ప్లేయర్లు తిలక్, సూర్య మధ్య జరిగిన ఓ సంభాషణ ప్రస్తుతం వైరలవుతోంది. IPLలో 3వ స్థానంలో ఆడుతున్నానా లేదా? అని తిలక్ అడగగా.. తనకు తెలియదని, తాను టీమ్ కెప్టెన్ కాదని సూర్య బదులిచ్చాడు. దీనిపై పాండ్యాను అడగమన్నాడు. కాగా రోహిత్ నుంచి MI పగ
HYDలో రోడ్లపై మురుగు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. చార్మినార్, జూబ్లీహిల్స్, బోరబండ, SR నగర్, పాతబస్తీ, మణికొండ, మాదాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో సీవరేజ్ ఓవర్ఫ్లో నిత్యకృత్యంగా మారిందని స్థానిక HYD ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్
ELR: చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పదిమంది లబ్ధిదారులకు రూ.5,12,252ల చెక్కులను అందించారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందజేయడం కోసం కృషి చేస్తుందని అన్నార
TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు ఈస్ట్ హరిజనవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లిపూడి బాలకృష్ణ (35) మనస్తాపానికి గురై స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వి
RR: మియాపూర్ మెట్రో గ్రౌండ్లో ఈనెల 22 వరకు నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో స్థానిక నాయకులు అట్టేపల్లి రామప్రభు పాల్గొన్నారు. ఆయన మైదానంలో యువతతో కలిసి గడుపుతూ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్య
KRNL: రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఇవాళ మాధవరం నందు మీడియా సమావేశం నిర్వహించారు. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు
VSP: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని బాధ్యతగా వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పిలుపునిచ్చారు. నగరానికి రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందని తెలిపారు. వాటర్ సెక్యూరిటీ ప్లాన్, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథ
TG: రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంతో.. రైతు బీమా పథకాన్ని ఎత్తేస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు రైతు బీమా స్థానంలోనే ఇందిరమ్మ బీమా తెస్తుందా..? అది రేషన్ కార్డులో పేర్లున్న అం
KMM: బోనకల్ మండలంలో శనివారం ద్విచక్ర వాహనం నుంచి కిందపడడంతో మిషన్ భగీరథ ఉద్యోగి గోపి నరేష్(27)కు తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ ఫ్లైఓవర్ నుంచి రావినూతల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ప్రథమ చికి