ELR: చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. పదిమంది లబ్ధిదారులకు రూ.5,12,252ల చెక్కులను అందించారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్యం అందజేయడం కోసం కృషి చేస్తుందని అన్నార
TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు ఈస్ట్ హరిజనవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లిపూడి బాలకృష్ణ (35) మనస్తాపానికి గురై స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వి
RR: మియాపూర్ మెట్రో గ్రౌండ్లో ఈనెల 22 వరకు నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో స్థానిక నాయకులు అట్టేపల్లి రామప్రభు పాల్గొన్నారు. ఆయన మైదానంలో యువతతో కలిసి గడుపుతూ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్య
KRNL: రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఇవాళ మాధవరం నందు మీడియా సమావేశం నిర్వహించారు. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు
VSP: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటిని బాధ్యతగా వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పిలుపునిచ్చారు. నగరానికి రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందని తెలిపారు. వాటర్ సెక్యూరిటీ ప్లాన్, డ్రింక్ ఫ్రం ట్యాప్ పథ
TG: రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంతో.. రైతు బీమా పథకాన్ని ఎత్తేస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు రైతు బీమా స్థానంలోనే ఇందిరమ్మ బీమా తెస్తుందా..? అది రేషన్ కార్డులో పేర్లున్న అం
KMM: బోనకల్ మండలంలో శనివారం ద్విచక్ర వాహనం నుంచి కిందపడడంతో మిషన్ భగీరథ ఉద్యోగి గోపి నరేష్(27)కు తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ ఫ్లైఓవర్ నుంచి రావినూతల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ప్రథమ చికి
AKP: నక్కపల్లి మండలం చందనాడలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎస్పీ తుహీన్ సిన్హా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, భద్రత ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్
MBNR: ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని వారికి ఈ సందర్భం
NZB: రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా శనివారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమానిక