E.G: కడియం మండలం జేగురుపాడు RBK కేంద్రంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి గాను 24 గంటల్లోపే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నదన్నారు.