NLR: జలదంకిలోని చోడవరం సచివాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, కార్యదర్శి నాగరాజు పూలమాలలు వేసి నివాళర్పించారు. ఆయన అనగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. పేదల పట్ల పెన్నిధిగా ప్రతి ఒక్కరి ఆశయాలు, హక్కులను కాపాడేలా రాజ్యంగాన్ని నిర్మించిన మహనీయుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.