CTR: చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 19 వినతులు అందగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రజాదర్భార్లో అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకుని స్పందించారు.