NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి ఎస్టీ, ఎస్సీ కాలనీలో జరుగుతున్న సోలరైజేషన్ పనులను సీజీఏం ఐ. పీ.సి ఉమాపతి, జనరల్ మేనేజర్ విజయన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు ఏ విధంగా జరుగుతుందో పరికరాలు నాణ్యత వాడుతున్నారా లేదా అని ఆరా తీశారు. కాలనీలో ఉన్న ప్రజలకు సొలరైజేషన్ పథకం గురించి అవగాహన కల్పించాలని సూచించారు.