KKD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో నిలిపి వేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను మార్చి 1, 2026 నుండి పునరుద్ధరించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. వివాహ కానుక రూ.20,000, ప్రసూతి సహాయం రూ.20,000, సహజ మరణంపై రూ. 60,000, దహన సంస్కారాలకు రూ.20,000 అందించనున్నారు. వివరాలకు 9492555112కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు.