GNTR: తెనాలి నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. ప్రత్యేకాధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించిన మంత్రి, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.