NLR: జిల్లాలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిలైన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.