NDL: చాగలమర్రి గ్రామం ఎస్సీ కాలనీలో ప్రవేట్ మీసేవ కేంద్రం నిర్వాహకుడు సుబ్బరాయుడు (35) గుండెపోటుతో మృతి చెందాడు. ఇవాళ అంబేద్కర్ జయంతి నాడు గుండెపోటుతో మరణించడంతో పలువురు దళిత నాయకులు, పలు పార్టీ నాయకులు సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.