మార్కాపురం: జిల్లాలో ఇవాళ మంత్రి గోట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పెద్ద యాచవరంలో సా. 4 గంటలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత హాజరుకానున్నారు. గ్రామంలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.