JN: జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ మండపం వద్ద ఒక యువతిని వెంకటేశ్వర స్వామి వేషధారణలో అలంకరించి ఉంచడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ క్షణం కలియుగ దైవం వేయి నామాల వెంకటేశ్వరుడే కళ్లముందు కదలాడినట్లు అనిపించిందని భక్తులు చెప్పారు.