GDWL: నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. సోమవారం గద్వాలలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలను ప్రతిరోజూ బోర్డుపై ప్రదర్శించాలని, విక్రయాలన్నీ ఈ-పాస్ యంత్రం ద్వారానే జరగాలని ఆదేశించారు.