PDPL: రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు 21 వస్తువులతో కూడిన విద్యార్థి కిట్లు ఉచితంగా అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజారాం తెలిపారు. ఇవాళ ఆయన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో మాట్లాడారు. కావున తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.