KMR: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. బిక్కనూరు మండలం జంగంపల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా చేరి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, సర్పంచ్ శ్రీవాణి ఉన్నారు