NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కెట్పల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. కొండపాకగూడెం గ్రామంలో దాసరి గోపాల్ మనవరాలికి, అలాగే చిన్న నారాయణపురం గ్రామంలో బొబ్బలు సైదులు కుమార్తెకు నిర్వహించిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.