JN: చిల్పూరు మండలంలోని లింగంపల్లి గ్రామంలో వెంటనే గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టాలని CPM పార్టీ జిల్లా నేతలు అన్నారు. లింగంపల్లి గ్రామంలో CPM నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నేతలు ప్రభాకర్, రాజు, శ్రవణ్ ఉన్నారు.